Radio LIVE


Breaking News

Monday 14 July 2014

భారత్,ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ డ్రా

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు తను ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేసుకుంది.చివరిరోజు ఏలాంటి సంచలనాలు జరగలేదు.నిస్సారమైన పిచ్ పై బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారించారు.ఐదు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో మొదటి మ్యాచ్ డ్రా కాగా రెండవ మ్యాచ్ ఈనెల 17 నుండి లార్డ్స్ లో జరగనుంది....Read Full

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates