Radio LIVE


Breaking News

Thursday 19 February 2015

ముగిసిన రామానాయుడు అంత్యక్రియలు

తెలుగు సినీ లోకం కన్నీటి సంద్రమైంది.తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది.
రామానాయుడు స్టూడియోలో మూవీ మొఘల్ రామానాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి.పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు.

పెద్ద కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు రామానాయుడు చితికి నిప్పంటించారు.కుమారులు,మనువళ్ళు,కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

అంత్యక్రియలకు భారీగా అభిమానులు,కుటుంబసభ్యులు,సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

అంతకముందు రామానాయుడు అంతిమయాత్రకు వేలాదిగా మంది తరలివచ్చి ఘన నివాళి ఘటించారు.బాలీవుడ్ నటులు అనిల్ కపూర్,భోని కపూర్,శ్రీదేవి లతో పాటు పలువురు రాజకీయ నాయుకులు,సినీ పెద్దలు చివరిసారి రామానాయుడు పార్థీవదేహాన్ని దర్శించుకున్నారు.

































No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates