
గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు కెసిఆర్
చెప్పారు.తెలంగాణా భవన్ లో ఆయన శుక్రవారం ఉదయం 10.57 నిమిషాలకు 69 మందితో
అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.అసెంబ్లీ, పార్లమెంట్
ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఈ సందర్భంగా కెసిఆర్
చెప్పారు. మిగతా 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే
ప్రకటిస్తామన్నారు.
No comments:
Post a Comment