Radio LIVE


Breaking News

Thursday 14 August 2014

ఇండియాలో మొదటిసారి ఉరికంబాన్నిఎక్కనున్న మహిళలు ?

మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు ఉరికంబాన్ని ఎక్కనున్నారు.ఇండియాలో ఇప్పటి వరకు మహిళలకు ఉరిశిక్ష వేసిన దాఖలాలు లేవు.వీరిద్దరికీ 2001 లో కోర్టు మరణశిక్ష విధించింది.1990-96 మధ్యకాలంలో 13 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి వారిలో 9 మందిని కర్కశంగా చంపిన రేణుకా షిండే,సీమ గవిట్ లకు అప్పట్లో కోర్టు మరణదండన విధించింది.
క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించగా అందుకు రాష్ట్రపతి నిరాకరించారు.కాబట్టి త్వరలోనే వీరికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు ఉన్నాయి..... Read More



No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates