Radio LIVE


Breaking News

Sunday 17 August 2014

గవర్నర్ సమక్షంలో ముగిసిన రెండు రాష్ట్రాల సీఎం ల భేటి

రాజ్ భవన్ లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్ సీఎంల సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో సీఎంలు కెసిఆర్,చంద్రబాబు నాయుడులతో పాటు రెండు రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనచారి,కోడెల శివప్రసాద్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు... Read More

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates