Radio LIVE


Breaking News

Sunday 10 August 2014

దేశంలో మొదటి ఎబోలా కేసు నమోదు !

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ ఇప్పుడు ఇండియాలోకి ప్రవేశించింది.ఇండియాలో మొదటి ఎబోలా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఎబోలా వైరస్ సోకినట్టు భావిస్తున్న 25 సంవత్సరాల ఒక వ్యక్తి గినియా నుండి చెన్నైకి చేరుకున్నాడు.రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స చేస్తున్నారు......Read Full

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates