చెత్త ఆటతో మరో భారీ ఓటమి మూటగట్టుకుంది భారత క్రికెట్ జట్టు.కేవలం మూడు
రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది అంటే భారత జట్టు ఆట తీరు ఏస్థాయిలో ఉందో అట్టే
అర్థం అవుతుంది.వరుస రెండు ఓటముల తరువాత చివరి మ్యాచ్ లో అయిన గెలిచి
పరువునిలబెట్టుకుంటుంది అని భావించిన సగటు క్రికెట్ అభిమాని ఆశలు నిరాశగానే
మిగిలిపోయాయి.నిర్లక్ష ఆటతీరుతో రెండో ఇన్నింగ్స్ లో కేవలం 94 పరుగులకే
ఆలౌటై ఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో ఓడిపోయింది.... Read More

No comments:
Post a Comment