సుప్రీంకోర్టు ఈరోజు(మంగళవారం) సంచలన తీర్పు ఇచ్చింది. హిజ్రాలకు ప్రత్యేక
హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
జారి చేసింది.
హిజ్రాలకు వైద్య సదుపాయాలూ కల్పించాలని విద్య...
సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 175 నియోజకవర్గాలుండగా 170 అసెంబ్లీ
నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది.పార్టీ
అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితా ఆపార్టీ నేతలు ఆదివారం విడుదల చేశారు.అభ్యర్థుల జాబితా:అరకు: కిశోర్ చంద్రదేవ్విజయనగరం: బొత్స ఝానీశ్రీకాకుళం-కిల్లి కృపారాణిరాజమండ్రి-కందుల...
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడ్డాక ఒక్కసారి మాత్రమే
ఎన్నికలు జరిగాయి. 2008లో డీ లిమిటేషన్ వల్ల కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమే
భువనగిరి. ఇంతకుముందు ఉన్న...
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోనిది. అయితే
ఇబ్రహీంపట్నం మాత్రం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం
ఇక్కడ టీడీపీ ఎమ్మెల్ల్యే మంచిరెడ్డి.కిషన్ రెడ్డి సిట్టింగ్...
నల్గొండ జిల్లాలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అయితే ఈ
అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది.
ఈ నియోజకవర్గం 1967లో...
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు టీడీపీ 6
సార్లు గెలుపొందగా 4సార్లు కాంగ్రెస్ గెలుచుకుంది. పీడీఎఫ్, సీపీఐ
ఒక్కోసారి గెలుపొందాయి. నల్గొండ జిల్లా...
నల్గొండ జిల్లాలో చారిత్రక నేపధ్యం ఉన్న నియోజకవర్గాల్లో
నకిరేకల్ ముందుంటుంది. రాజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో నంద్యాల
శ్రీనివాస రెడ్డి ముఖ్యుడు. నంద్యాలతో...
నల్గొండ జిల్లాలో ఉన్న ఆలేర్ నియోజకవర్గం రాజకీయాలు పరిశీలిస్తే చాలా
ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా నాలుగు సార్లు
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మరియు ఇండిపెండెంట్ లు రెండు సార్లు...
వరంగల్ జిల్లాకు చెందిన జనగాం అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక
ప్రత్యేకత ఉంది. ఉన్నది వరంగల్ జిల్లానే అయినప్పటికీ పార్లమెంట్ స్థానం
మాత్రం నల్గొండ జిల్లా భువనగిరి పరిధిలోకి...
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం గురించిన విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఉంది. భువనగిరి
పార్లమెంట్ నియోజకవర్గంలో...
గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు కెసిఆర్
చెప్పారు.తెలంగాణా భవన్ లో ఆయన శుక్రవారం ఉదయం 10.57 నిమిషాలకు 69 మందితో
అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.అసెంబ్లీ,...
మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో మరోసారి శ్రీలంక ఫైనల్ కు
చేరింది.వెస్టిండీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్ డే అండ్ నైట్ మ్యాచ్ కు
వరుణుడు అడ్డంకిగా మారడంతో ఫలితాన్ని...
1.2013 సంవత్సరానికి గాను తమిళనాడు కు చెందిన వినోత్ కుమార్ కు
'యంగ్ అచీవర్ అవార్డ్' లభించింది. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ఈ అవార్డ్
ను హిమాచల్ ప్రదేశ్ కు చెందిన...
1.రేపో రేట్ కు సంబంధించి ఎలాంటి మార్పు చేయడంలేదు అని,8% గానే
ఉంటుంది అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘు రామ్ రంజన్ తెలిపారు. మొదటి ద్వి
నెలవారీ ద్రవ్య విధానం విడుదల...
1.1.అంతర్గత శాఖా మంత్రిగా ఉన్న మాన్యుయల్ వల్స్ ,ఫ్రాన్స్ దేశ
తదుపరి ప్రధాని కానున్నారు. ప్రస్తుత ప్రధానిగా ఉన్న జీన్ మార్క్ స్థానంలో
వల్స్ ప్రధాని కానున్నారు....
టీ20 ప్రపంచకప్ లో ఈరోజు జరిగే మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక,
వెస్టిండీస్ తలపడనున్నాయి. గ్రూప్-1లో శ్రీలంక అగ్రస్థానంలో నిలవగా,
గ్రూప్-2లో వెస్టిండీస్ ద్వితీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
రెండు...