Radio LIVE


Breaking News

Tuesday 25 November 2014

శ్రీశైల మల్లన దేవాలయ హుండీ ఆదాయం రూ.3 కోట్లు



నల్లమల అడవుల్లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ భ్రమరాంభిక మల్లికార్జునస్వామి ఆలయానికి భారి ఆదాయం లభించింది.నెలరోజులు సాగిన కార్తిక మాస ఉత్సవాల సందర్భంగా భక్తులు భారీ మొత్తంలో హుండీ సమర్పించుకున్నారని ఆలయ ఈవో సాగర్ బాబు తెలిపారు.కార్తీకమాసం ముగియడంతో హుండీ లెక్కించగా రికార్డు స్థాయిలో రూ.3 కోట్ల 38 వేల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.   

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates