Radio LIVE


Breaking News

Monday 24 November 2014

డిండి ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వొద్దు



తెలంగాణా సీఎం కేసీఆర్ ను శాసనసభ ఛాంబర్ లో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. డిండి ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వవదని ఈ సందర్భంగా వారు కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎత్తును పెంచితే పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు తెలిపారు    

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates