Radio LIVE


Breaking News

Monday 24 November 2014

వెటర్నరీ వర్సిటీ వీసీ గా పూనం మాలకొండయ్య

పీవీ నరసింహరావు తెలంగాణా రాష్ట్ర వెటర్నరీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రభుత్వం ఇవాళ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమే ప్రస్తుతం పశు గణాభివృద్ధి , డెయిరీ డెవలప్మెంట్, మత్స్యుశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.   

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates