Radio LIVE


Breaking News

Sunday 30 November 2014

మైనార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించిన దత్తాత్రేయ

బీజేపీ కార్యాలయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మైనార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. వెబ్ సైట్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్షం చేసిన దత్తాత్రేయను సన్మానించారు. దత్తాత్రేయ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019లో మద్దతుతోనే రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలకు అందరూ మద్దతు పలకాలని కోరారు.దేశంలో పేదవాళ్లు లేకుండా చేయడమే జన ధన్ యోజన పథకం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates