Radio LIVE


Breaking News

Thursday 27 November 2014

మానవ వ్యర్ధంతో రాకెట్ ఇంధనం

భారత సంతతి పరిశోధకులు అమెరికాలో మనవ వ్యర్ధాన్ని బయోగ్యాస్ గా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చే రాకెట్లలో ఈ బయోగ్యాస్ ను ఇంధనంగా వాడతారు. అంటే దీనివల్ల చాలినంత ఇంధనం భూమి నుండి తీసుకోకపోయిన ఫరవాలేదన్న మాట. ఈ ప్రక్రియను అభివృద్ధి చేసిన పుల్లమ్మనపల్లిల్ ప్రతాప్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణతో తమ చుట్టూ కక్ష్యలో తిరిగే మానవ వ్యర్ధాన్ని బరించడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు తప్పుతుందన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates