Radio LIVE


Breaking News

Monday 24 November 2014

ముద్గల్ కమిటీ నివేదికపై మాట్లాడను :సచిన్ టెండూల్కర్



సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును సుప్రీంకోర్టు చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముద్గల్ కమిటీ నివేదికపై తాను మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసన్ పాత్ర ఈ కేసులో లేదని స్పష్టమైన విషయం తెలిసిందే.    

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates