Radio LIVE


Breaking News

Monday 24 November 2014

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈమేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. 

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates