Radio LIVE


Breaking News

Tuesday 25 November 2014

కాశ్మీర్ పై ప్రత్యేక కథనాన్ని రూపొందించినందుకుగాను టీన్యూస్ కు అవార్డు



ఇటివల కాశ్మీర్ రాష్ట్రంలో సంభవించిన వరదలపై ప్రత్యేక కథనాన్నిరూపొందించిన టీ న్యూస్ అవార్డు కు ఎంపికైంది.మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో టీ న్యూస్ తరపున సంస్థ ఉర్దూ ఎడిటర్ ఖయ్యూం అన్వర్ ఈ అవార్డ్ ను స్వీకరించారు. మేఘాలయ సీఎం ముకుల్ వాస్నిక్, ఉత్తరఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ చేతుల మీదుగా ఈ అవార్డ్ ప్రధాన కార్యక్రమం జరిగింది.    

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates