Radio LIVE


Breaking News

Sunday 23 November 2014

హైకోర్ట్ లో తెలంగాణా తరపున ఇద్దరు అదనపు పీపీల నియామకం



తెలంగాణా ప్రభుత్వం తరపున హైకోర్ట్ లో ఇద్దరు అదనపు  పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీ. వినోద్ కుమార్ రెడ్డి, డీ. రామ్ రెడ్డి లను అదనపు పీపీలుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates