Radio LIVE


Breaking News

Saturday 29 November 2014

యూకే లో భారత పైలెట్ల విగ్రహ ప్రతిష్టాపన

రెండో ప్రపంచ
యుద్ధంలో ధైర్యసాహసాలను చూపిన భారత పైలెట్ కు యూకే లో అరుదైన గౌరవం లభించింది. ఓ స్మారకోత్సవంలో స్కాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పుజీ యొక్క 8 అడుగుల కాంస్య విగ్రహాన్ని గ్రేవ్ సెండ్ లోని సెయింట్ ఆండ్రూస్ గార్డన్ వద్ద ఏర్పాటు చేశారు.రెండో ప్రపంచ యుద్ధంలో పుజీ జర్మన్ ఫైటర్లపై వీరోచితంగా పోరాడారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates