Radio LIVE


Breaking News

Friday 28 November 2014

అత్యాచారం చేసే వారిలో బాయ్ ఫ్రెండ్సే ఎక్కువని చెప్తున్నా తాజా గణాంకాలు



అత్యాచారం చేసే బాయ్ ఫ్రెండ్స్ సంఖ్య పెరుగుతుందని తాజా గణాంకాలు చెప్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ముంబైలో  542 అత్యాచార కేసులు నమోదు కాగా, అందులో 389 కేసుల్లో బాయ్ ఫ్రెండ్స్ చేతుల్లో అమ్మాయిలు అత్యాచారానికి గురైనవి అని ముంబై పోలీసులు అంటున్నరు. యువతులు బాయ్ ఫ్రెండ్స్ చెప్పే తీయని మాటలను నమ్మీ ఇటువంటి దారుణాలకు బలవుతున్నారని ముంబై పోలీసు కమీషనర్ రాకేశ్ మారియా అన్నారు.     

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates