Radio LIVE


Breaking News

Friday 21 March 2014

జీ నెట్ వర్క్ ఛానల్ పై ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం దావా

జీ నెట్ వర్క్ ఛానల్ పై భారత్ క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తనపై చేసినందుకు జీ నెట్ వర్క్ తనకు రూ.100కోట్లు పరిహారం చెల్లించాలని మహేంద్రుడు మద్రాస్ హై కోర్టు లో వేసిన పరువు నష్టం దావాలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates