Radio LIVE


Breaking News

Friday 21 March 2014

సన్నాహక మ్యాచ్ లో నేడు భారత్ తో శ్రీలంక ఢీ

ఈనెల 21నుండి జరిగే T20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా భారత్ రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది.
 మొదటి మ్యాచ్  సోమవారం  శ్రీలంకతో సాయంత్రం 7 గంటలకు ఆడుతుంది.సన్నాహక మ్యాచ్ కాబట్టి  జట్టులోని 15 మందిని పరీక్షించాలని ధోని అభిప్రాయపడుతున్నాడు.
జట్టులోకి వచ్చిన సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లను ఆడించాలి అంటే ఎవరిని పక్కనపెట్టాలో ధోనికి తలనొప్పిగా తయారైంది.
అయితే ఈ సన్నాహ మ్యాచ్ లు అందరికి ప్రాధాన్యమే,రాణించిన వారికే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates