Radio LIVE


Breaking News

Friday 21 March 2014

శ్రీలంక చేతిలో భారత్ ఓటమి

T20 ప్రపంచ కప్ లో భాగంగా సోమవారం శ్రీలంక తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్ లో భారత్ శ్రీలంక చేతిలో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అశ్విన్ 3 వికెట్లతో రాణించారు. 154 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 20 ఓవర్లలో 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రైనా 41, యువరాజ్ 33 పరుగులు చేశారు. మలింగా 4 వికెట్లు తీసుకున్నాడు. భారత్ తన తదుపరి వార్మప్ మ్యాచ్ బుధవారం ఇంగ్లాండ్ తో తలబడుతుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates