Radio LIVE


Breaking News

Sunday 23 March 2014

వెస్టిండీస్ తో భారత్ అమీ-తుమీ నేడు

వెస్టిండీస్ తో భారత్ అమీ-తుమీ నేడు 
ఈరోజు సాయంత్రం 7 గంటలకు వెస్టిండీస్ తో భారత్ తలబడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న వెస్టిండీస్ బలంగా ఉంది,ఆల్ రౌండర్లు, హార్డ్ హిట్టర్లు ఎక్కువగా ఉన్న వెస్టిండీస్ తక్కువ అంచనా వేయలేమని భారత్ కి తెలుసు. టీ20 లకే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు గేల్ ఉండడం వెస్టిండీస్ బలం.

వాళ్లకు సిక్సర్లు భాదడమే తెలుసునని, స్పిన్నర్ల బౌలింగ్ లో స్ట్రైక్ రొటేట్ చేయడం తెలియదు, మిశ్రా,అశ్విన్,జడేజా రూపంలో మా స్పిన్ బలంగా ఉంది సురేష్ రైనా అన్నారు. అయితే రైనా వ్యాఖ్యలకు సామి కౌంటర్ ఇచ్చాడు. మేము కేవలం సిక్సర్లు కొట్ట గలమని రైనా భావిస్తే ఆ సిక్సర్లు కొట్టకుండా ఆపుకోవాలని అని సామి అన్నారు.

గత రెండు టీ20 ప్రపంచకప్ (2009,2010)లలో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates