Radio LIVE


Breaking News

Thursday 23 April 2015

తిరుమలలో బుల్లెట్ల కలకలం

తిరుమలలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. తనిఖీ సిబ్బంది GMC టోల్ గేట్ దగ్గర లగేజీ బ్యాగ్ లో 8 బుల్లెట్లను గుర్తించారు. అధికారులు ఆ బ్యాగ్ ఎవరిదీ బుల్లెట్లను ఎందుకు తెచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు టోల్ గేట్ వద్దకు చేరుకుని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates