Radio LIVE


Breaking News

Friday 24 April 2015

హింసాత్మకంగా మారిన పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికల్లో పోలింగ్ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల తృణమూల్ , CPM కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్వా పోలింగ్ వద్ద కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో తృణమూల్ కార్యకర్త మృతి చెందారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates