Radio LIVE


Breaking News

Monday 27 April 2015

రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ప్రణబ్

జులై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బాసరలో జరగనున్న గోదావరి పుష్కరాలను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates