మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది.
ఆమనగల్లు మండలంలోని సిరికొండ గౌరమ్మ చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు మృతిచెందారు.వీరు విహారయాత్ర కోసం వెళ్లినట్లు తెలుస్తోంది.
వీరంతా హైదరాబాద్ లోని చాంద్రయణగుట్ట వాసులుగా గుర్తించారు.
మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment