Radio LIVE


Breaking News

Tuesday 28 April 2015

చెత్త తగులబెడితే జరిమానా కట్టాల్సిందే..

ఇక నుంచి దేశ రాజధాని ఢిల్లీ లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగలబెడితే జరిమానా విధించనున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెడితే వారికి రూ.5000 జరిమానా విధించనున్నట్టు ట్రిబ్యునల్ వెల్లడించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates