Radio LIVE


Breaking News

Tuesday 28 April 2015

బుధవారం జరగనున్న CSR జాతీయ సదస్సు

బుధవారం ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో సీఎస్ఆర్ (కార్పోరేట్ సామాజిక బాధ్యత) జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ సదస్సుకు ప్రభుత్వాధికారులతో పాటు వ్యాపార వేత్తలు హాజరవుతారని, CSR నిధుల సద్వినియోగం, అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates