Radio LIVE


Breaking News

Wednesday 29 April 2015

నేపాల్ భూకంపాన్ని అధ్యయనం చేయనున్న NGRI

జాతీయ భూ భౌగోలిక పరిశోధన సంస్థ (NGRI) శాస్త్రవేత్తలు నేపాల్ లో వచ్చిన భూకంపాన్ని అధ్యయనం చేయనున్నారు.
ఈమేరకు త్వరలోనే నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో వారు పరిశోధనలు చేపట్టనున్నారు.
భూకంపం వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలని ఆ నివేధికల ఆధారంగానే గుర్తిస్తామని దీనివల్ల భూకంపం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని NGRI అదనపు ఇంఛార్జి C.H. మోహన్ రావు వెల్లడించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates