Radio LIVE


Breaking News

Thursday 30 April 2015

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన “ఐకియా ఇండియా”

ఐకియా ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ కోసం 50 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. టీస్ఐఐసీ కి చెందిన భూమిని ఎకరం రూ.19.21 కోట్లతో కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates