Radio LIVE


Breaking News

Tuesday 28 April 2015

2026 నాటికి 17 కోట్లకు చేరనున్న వృద్దుల సంఖ్య

భారతదేశంలో వృద్దుల సంఖ్య 2026 నాటికి 17 కోట్లకు చేరనుంది. ఇది దేశం మొత్తం జనాభాలో 12%. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర సహాయకమంత్రి విజయ్ సాంప్లా తెలిపారు. 2006లో అధికారుల అంచనాల ప్రకారం భారత్ లో వృద్ధుల సంఖ్య 2016లో మొత్తం దేశ జనాభాలో 11.81% ఉంటుందని, ఇది 2021 నాటికి 14.31% నికి చేరుతుందని ఆయన అన్నారు. 2001-2011 మధ్య కాలంలో వృద్దుల సంఖ్య 7.7 కోట్ల నుంచి 10.38 కోట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates