Radio LIVE


Breaking News

Tuesday 2 December 2014

లంచం అడిగితే 1064 కు ఫోన్ చేయండి : ఏసీబీ

అవినీతిని నిరోధకశాఖ (ఏసీబీ)అవినీతిని నిర్మూలించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు ఎవరైనా ప్రభుత్వోద్యోగులు పనులు చేయడానికి లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.1064 టోల్ ఫ్రీ నెంబర్ ను ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు.డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు
తెలంగాణా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates