Radio LIVE


Breaking News

Saturday 13 December 2014

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల నియామకం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్, విప్ లను నియమించింది. చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి ఎమ్మెల్యే)ను నియమించింది. విప్ లుగా..ముగ్గురిని నియమించింది వారు: గంపగోవర్ధన్ (కామారెడ్డి ఎమ్మెల్యే) నల్లాల ఓదెలు (చెన్నూరు ఎమ్మెల్యే) గొంగడి సునితా మహేందర్ రెడ్డి (ఆలేరు ఎమ్మెల్యే) ప్రభుత్వం నలుగురు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించనుంది. శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్ ఎమ్మెల్యే) మరియు జలగం వెంకట్రావు (కొత్తగూడెం ఎమ్మెల్యే)లకు పార్లమెంటరీ సేక్రటరీలుగా నియమించే అవకాశంఉంది. కార్పోరేషన్ ఛైర్మెన్ లుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలను నియమించనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates