Radio LIVE


Breaking News

Monday 15 December 2014

రూ.47 కోట్ల విలువైన జగన్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెన్నా సిమెంట్స్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మరో రూ.47 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. జప్తు వివరాలు: జగతి,జనని,ఇందిరా టెలివిజన్ కు చెందిన రూ.47 కోట్ల ఆస్తులు జనని ఇన్ ఫ్రాకు చెందిన రూ. 16.56 కోట్ల విలువైన ఆస్తులు కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ కేంద్రాల్లో సాక్షి ప్రచురణ భవనాలు జగతి పబ్లికేషన్స్ కు చెందిన రూ.5.59 కోట్ల విలువైన యంత్ర సామగ్రి ఇందిరా టెలివిజన్ కు చెందిన రూ.24.85 కోట్ల విలువైన ఆస్తులు చిత్తూరు,కర్నూలు,నెల్లూరు,ప్రకాశం,కృష్ణాలోని సాక్షి ప్రచురణ కేంద్రాలు

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates