Radio LIVE


Breaking News

Saturday 13 December 2014

ఈనెల 18న ఇండియా రానున్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్

ఈనెల 18న బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ భారత్ కు రానున్నారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమదేశ అధ్యక్షుడికి సేరిమోనియాల్ విజిట్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపించారని బంగ్లాదేశ్ హై కమిషనర్ సయ్యద్ ముజీమ్ అలీ తెలిపారు.ఈమేరకు ఇండియా ను హమీద్ రానున్నట్లు ఆయన తెలిపారు.ఈ పర్యటనలో భాగంగా అబ్దుల్ హమీద్ ప్రధాని మోదీతో భూ సరిహద్దు ఒప్పందాల పై (ఎల్ బీఏ)చేర్చించనున్నట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates