వచ్చేవారం డిసెంబర్ 10,11 న భారత్-రష్యాల 15వ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు రానున్నారు.ఇటివల ఇరుదేశాల నాయకులు కొన్ని అంతర్జాతీయ సదస్సులో కలిసినప్పటికీ నిర్మాణాత్మక చర్యలు జరగలేదు.ఈ 15వ ద్వైపాక్షిక సదస్సులో మోదీ, పుతిన్ లు వ్యూహాత్మక చర్యలు జరుపుతారు.
No comments:
Post a Comment