Radio LIVE


Breaking News

Thursday 11 December 2014

ఆయిల్ స్పిల్ తో డాల్ఫిన్లకు ముప్పు

రెండు చమురు ట్యాంకర్లు ఢీకొన్న ప్రమాదంలో చమురు సముద్ర ఉపరితలంపై వ్యాపించడంతో డాల్ఫిన్లకు ముప్పు ఏర్పడింది.ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. మంగళవారం నాడు 3,50,000 లీటర్లతో ఓ ట్యాంకరు,సముద్రంపై ఇంకొక పడవను ఢీకొనడంతో సముద్రంలో మునిగిపోయింది.దీంతో నీటి ఉపరితలంపై 60 కి.మీ మేర చమురు పరుచుకుంది.దీని కారణగా సుందర్బన్ ప్రాంతంలోని షేలా,పస్పూర్ నదులలోని అరుదైన డాల్ఫిన్లకు ప్రమాదం ముంచుకొచ్చింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates