Radio LIVE


Breaking News

Wednesday 17 December 2014

ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుకు ఎంపికైన టాటా స్టీల్ ప్లాంటు

సుకింద క్రోమైట్ మైన్ లోని టాటాస్టీల్ క్రోమ్ శుద్ధీకరణ ప్లాంట్ కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు లభించింది. మైనింగ్ కేటగిరి విభాగంలో జాతీయ శక్తి పరిరక్షణ అవార్డు-2014 కు ఎంపికైంది.
టాటా స్టీల్ ప్లాంటు ఈ కేటగిరిలో 2వ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ అవార్డును విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తున్న బ్యూరో అఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రధానం చేస్తుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొంది పారిశ్రామిక రంగంలో శక్తి పరిరక్షణకు దోహదపడుతూ,నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్న పరిశ్రమలకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates