బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది.ఈమేరకు పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ షా ఈ నెల 27,28 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. వరంగల్ లో 27న జిల్లా అధ్యక్షుడు,ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. 28న విడివిడిగా హైదరాబాద్ లో ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
No comments:
Post a Comment