Radio LIVE


Breaking News

Friday 5 December 2014

మాల్దీవులకు తాగునీరు సాయం చేసిన ఇండియా

రాజధాని మాలేలో ప్రధాన వాటర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లక్ష్య మంది తగునీరులేక అలమటిస్తున్నారు. మాల్దీవుల ప్రభుత్వం తాగునీటి కోసం శ్రీలంక, ఇండియా,చైనా లను అభ్యర్ధించింది. దీనికి స్పందించిన భారత్ 5 విమానాల్లో తాగునీటిని ఐఎల్-76 విమానంలో మాల్దీవులకు పంపింది.అక్కడి చిన్న చిన్న పర్యాటక దీవులు మరియు ఆసుపత్రులు స్వంతంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కలిగి ఉంటాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates