Radio LIVE


Breaking News

Friday 5 December 2014

ప్రధానితో ఆర్మీ చీఫ్ అత్యవసర భేటీ

జమ్మూలో ఇవాళ ఉదయం నుంచి మూడుసార్లు వరుసగా తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు.ఈ దాడుల్లో లెఫ్ట్ నెంట్ కల్నల్ సహా 7గురు జవాన్లు మృతి చెందారు. దొంగ చాటు టెర్రర్ దాడులను భారతా దళాలు దీటుగానే ఎదుర్కొన్నాయి.ఆర్మీ కాల్పుల్లో ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.జమ్మూకాశ్మీర్ లో టెర్రర్ దాడుల నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహా అత్యవసర భేటీ అయ్యారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates