Radio LIVE


Breaking News

Sunday 14 December 2014

పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు: హాకీ సమైక్య

హాకీ సమైక్య పాకిస్తాన్ హాకీ జట్టుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ముగ్గురు ఆటగాళ్ళపై ఫైనల్లో ఆడకుండా వేటు పడే అవకాశం ఉంది.భారతదేశంపై సెమీఫైనల్లో విజయం తర్వాత ప్యానస్ ను పాక్ ప్లేయర్లు ఎగతాళి చేశారు.కాగా భారత హాకీ టీమ్ పాకిస్తాన్ కోచ్ క్షమాపనను తిరస్కరించింది.ఆటగాళ్లందరూ కూడా క్షమాపణ చెప్పాలని లేకపోతే మార్చి లో జరగబోయే ద్వైపాక్షిక సీరీస్ ను రద్దు చేసుకుంటామని భారత ఆటగాళ్ల టీమ్ డిమాండ్ చేస్తూ హెచ్చరించింది. .

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates