Radio LIVE


Breaking News

Wednesday 17 December 2014

టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన సాంబశివ రావు

సీనియర్ ఐఏఎస్ అధికారి డీ. సాంబశివ రావు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు.
ఈ మేరకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు ఈ స్థానంలో ఈవోగా పనిచేసిన ఎంజీ గోపాల్ ను హైదరాబాద్ లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ అయ్యారు.ఈ నేపధ్యంలో సాంబశివరావు ను గోపాల్ స్థానంలో నియమించడం జరిగింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates