Radio LIVE


Breaking News

Sunday 14 December 2014

ఐటీ దర్యాప్తుల బాధ్యత తీసుకున్న సీబీడీటీ చైర్ పర్సన్ అనితాకౌర్

పన్ను ఎగవేత,నల్లధనంపై విచారణల బాధ్యతను తానే తీసుకోవాలని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ ట్యాక్స్ స్ (సీబీడీటీ) చైర్ పర్సన్ అనితాకౌర్ నిర్ణయించారు.ఈ బాధ్యతలను సాధారణగా అయితే సీబీడీటీలోని సభ్యుడికి అప్పగించేవారు.కాని ఈ అదనపు బాధ్యతలను కూడా తానే తీసుకున్న అనితాకౌర్..4 సభ్యులకు మిగితా బాధ్యతలను అప్పజెప్పారు. నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న సిట్ లో సీబీడీటీ చైర్ పర్సన్ కు..శాశ్వత సభ్యత్వం ఉండటం,ఎక్కువగా పన్ను ఎగవేతకు సంబంధించి కేసులను దర్యాప్తు చేస్తుండటంతో అనితాకౌర్ ఈ అదనపు బాధ్యతలను తీసుకున్నారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates