Radio LIVE


Breaking News

Sunday 3 May 2015

ఇరాక్ లో 25 మంది యజిదీల ఊచకోత

ఇస్లామిక్ మిలిటెంట్లు తమ నిర్బంధంలో ఉన్న 25 మంది యజిదీ తెగ ప్రజలను ఉత్తర ఇరాక్ లోని సిరియా సరిహద్దు సమీపాన “తల్ ఆఫర్” పట్టణంలో కాల్చి చంపారు.
యాజిదీ వర్గానికి చెందిన చట్ట సభ సభ్యడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియదు. ఇంకా 1400 మంది యజిదీ ప్రజలు ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అంచనా. కాగా వారీని ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకే చంపినట్లు బావిస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates