Radio LIVE


Breaking News

Monday 4 May 2015

కిడ్నాప్ కు గురైన సిగ్మా క్యాబ్స్ ఎండీ కుమారుడు అశ్విన్ కుమార్

సిగ్మా క్యాబ్స్ యజమాని కూమరుడు అశ్విన్ కుమార్(17) కిడ్నాప్ అయ్యారు.ఇన్నోవా కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అశ్విన్ కుమార్ ను ఎక్కించుకొని పారిపోయారు.
రైతిబౌతి ఫిల్లర్ నంబర్ 45 వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. సిగ్మా క్యాబ్స్ ఎండీ కుటుంబ సభ్యులు లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూను ప్రారంభించారు. వ్యాపార విభేదాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates