Radio LIVE


Breaking News

Saturday 2 May 2015

నేడు నగరంలో ఆస్ట్రియ బృందం పర్యాటన

నేడు నగరంలో ఆస్ట్రియ బృందం పర్యటిస్తుంది.ఈ బృందం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన నిమిత్తం ఈ పర్యాటనను చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, హెచ్ఎండీఏ, జల, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈ బృందం సమావేశమైంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ
అనంతరం ఈ బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలవనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates