ఘనంగా గీతం యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు,రక్షణ
పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ అవినాశ్ చందర్,దర్శకుడు...
Breaking News
Saturday, 13 September 2014
ప్రముఖులకు గీతం స్నాతకోత్సవంలో డాక్టరేట్ల ప్రధానం
Labels:
Andhra Pradesh News,
Telangana News
18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో స్వీప్ చేసిన ఎబీవీపి

బీజేపీ విద్యార్థి విభాగం ఎబీవీపి(భారతీయ విద్యార్థి పరిషత్)
18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ ఎన్నికల్లో స్వీప్
చేసింది. కాంగ్రేస్ విద్యార్థి విభాగం...
Labels:
National News
Friday, 12 September 2014
ప్రశాంతంగా కొనసాగుతున్న మెదక్,నందిగామ ఉపఎన్నికల పోలింగ్

తెలంగాణాలోని మెదక్ లోక్ సభ స్థానానికి,ఆంధ్రప్రదేశ్ లోని
నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుతున్న ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా
కొనసాగుతుంది.
మెదక్ ఉపఎన్నిక...
Labels:
Andhra Pradesh News,
Telangana News
భార్య మీద కోపంతో దాన్నే కోసేసుకున్న బీహార్ వాసి !

ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు
కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు
చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన
పురుశాంగాన్నే...
Labels:
National News
దసరాకు రానున్న 'రుద్రమదేవి' మొదటి టీజర్ ?

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం
'రుద్రమదేవి'.3D స్టీరియో స్కోపిక్ చిత్రంగా తెరకెక్కుతున్న తొలి చిత్రం
ఇదే కావడం విశేషం.
దసరా కానుకగా ఈ చిత్ర మొదటి టీజర్...
Labels:
Telugu Cinema News
ఛాంపియన్స్ లీగ్ టీ20 క్రికెట్ సెప్టెంబర్ 13నుండి - షెడ్యూల్

ఛాంపియన్స్ లీగ్ 6వ ఎడిషన్ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 3 వరకు జరగనుంది.ఈసారి ఛాంపియన్స్ లీగ్ ఇండియా లోనే నిర్వహిస్తుండగా ఐపీఎల్ 7 ఫైనల్ జరిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఛాంపియన్స్ లీగ్ ఫైనల్...
Labels:
Cricket
హర్యానా,మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
చీఫ్ ఎలక్షన్ కమిషన్ హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించింది.ఈ సందర్భంగా సీఈసీ సంపత్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈనెల...
Labels:
National News
ఆవేశంలో ---- కోసేసుకున్న బీహార్ వాసి !

ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు
కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు
చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన...
Labels:
National News
రవితేజ సినిమా 'పవర్' రివ్యూ..!

'బలుపు' సినిమా విజయం తరువాత సంవత్సరం పైగా గ్యాప్ తరువాత మాస్
మహారాజ రవితేజ నటించిన చిత్రం 'పవర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు
వచ్చింది.గతంలో డాన్ శీను,మిస్టర్ ఫర్ఫెక్ట్,బలుపు చిత్రాల...
Labels:
Telugu Cinema News
Thursday, 11 September 2014
విక్రం 'ఐ' మోషన్ పోస్టర్ విడుదల ... వీడియో వీక్షించండి
గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న శంకర్,విక్రం ల ప్రతిష్టాత్మక చిత్రం 'ఐ',తెలుగులో 'మనోహరుడు'గా వస్తుంది.గురువారం ఈ చిత్ర మొదటి motion పోస్టర్ ను విడుదల చేశారు.ఈ నెల 15న ఈ చిత్ర ఆడియో...
Labels:
Telugu Cinema News
ఆంజనేయ స్వామికి ఆధార్ కార్డుంది,మరి మీకు...?

మనుషులకే కాదు దేవుళ్ళకూ ఆధార్ కార్డులు వస్తున్నాయి.అవును
మీరు చదివింది నిజమే.రాజస్థాన్ లో ఆంజనేయ స్వామికి ఆధార్ కార్డు జారీ
చేశారు.స్వయంగా హనుమంతుడే వచ్చి ఫోటోతో...
Labels:
National News
Wednesday, 10 September 2014
పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం

2015 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాల కోసం కేంద్ర ప్రభుత్వం
దరఖాస్తులను ఆహ్వానించింది.వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఇచ్చే పద్మ అవార్డుల
కోసం సెప్టెంబర్ 15వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది...
Labels:
National News
ఈ వారం కవిత .... జీవితం ఒక సమరం

మీరు కూడా మీ కవితలు మాకు పంపించండి,మేము ప్రమోట్ చేస్తాము. కవితలు క్రింది మెయిల్ అడ్రస్ కు పంపించండి.
radiojalsa.com@gmail.com లేదా contact@radiojalsa.com
...
Labels:
Poetry
జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు రూ.10లక్షలు విరాళం ప్రకటించిన విజయ్ కాంత్
60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ లో వరదలు
సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.పల్లెలతో పాటు పట్టణాలు వరదలకు
కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.అనేక మంది నిరాశ్రెయులయ్యారు.ఇప్పటికే...
Labels:
National News
నేడు ఆఫ్ఘానిస్థాన్ కు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
అధికారిక పర్యటన కోసం భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం
ఆఫ్ఘానిస్థాన్ లోని కాబుల్ వెళ్లనున్నారు.భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలక
భాగస్వామిగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత...
Labels:
International News
ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యం - కెసిఆర్
తెలంగాణాలోని ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యమని
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఈరోజు వాటర్ గిడ్ పై గ్రామీణ ప్రాంత
ఇంజనీర్లతో ఆచార్య జయశంకర్...
Labels:
Telangana News
తవ్వకాల్లో బయటపడ్డ 232 క్యారెట్ల అరుదైన వజ్రం!

దక్షిణాఫ్రికా లోని జోహనెస్ బర్గ్ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో
ఆద్భుతమైన,నమ్మశక్యం కాని 232.08 క్యారెట్ల వజ్రం
బయటపడింది.దీని విలువ
సుమారు రూ.80 కోట్లు ఉంటుందని...
Labels:
International News
Tuesday, 9 September 2014
ప్రాణం తీసిన ఇడ్లీ

కేరళలోని పాలక్కాడ్ లో ఓనం పండుగ సందర్భంగా సరదాగా ఓ పోటిలో పాల్గొంటే అది
అతని ప్రాణాలనే
హరించింది.పండగ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో
తక్కువ సమయంలో ఎక్కువ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించారు.కుందముత్తన్...
Labels:
National News
భారత్ మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నిట్రో - ధర రూ.12,990

మొబైల్ ఫోన్ల విక్రయాల్లో సామ్ సంగ్ దూకుడుకు కళ్ళెం వేస్తూ
16.6 శాతం మార్కెట్ షేర్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే.కాన్సాస్
స్మార్ట్ ఫోన్లతో మరింత దూసుకెళ్తున్న మైక్రోమ్యాక్స్,తన తదుపరి కాన్వాస్...
Labels:
Gadgets
అసలేముంది ఆ సీడీల్లో !

బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో క్రైమ్ వాచ్ యాంకర్
హర్షవర్ధన్ ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో
ఏలూరు సబ్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.
హర్షవర్ధన్ తో పాటు...
Labels:
Andhra Pradesh News
Monday, 8 September 2014
నేడు కాళోజి శతజయంతి సందర్భంగా వరంగల్ లో సిఎం కేసీఆర్ కాళోజి విగ్రహావిష్కరణ

ప్రజాకవి కాళోజి నారాయణ రావు శతజయంతి సందర్భంగా హన్మకొండ లోని
బాలసముద్రంలో రెండెకరాల స్థలంలో కాళోజి కళా కేంద్రానికి తెలంగాణా
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు....
Labels:
Telangana News
రేపు గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు

బుధవారం గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణా
ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.సాయంత్రం 5 గంటలకు బాగ్ లింగంపల్లిలోని
ఆర్టీసి కళాభవన్ లో ఈ సదస్సు జరుగుతుంది.హైదరాబాద్ సీపీ మహేందర్...
Labels:
Telangana News
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి సరికొత్త డెబిట్ కార్డు

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్ బీఐ) మరో
డెబిట్ కార్డ్ ను జారీ చేయడానికి సిద్ధమవుతున్నది.పిన్ నెంబర్ కలిగిన
డెబిట్ కార్డులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. పిన్...
Labels:
National News
అబుదాబిలో 13న భారత రాష్ట్రాల సదస్సు

ఈ నెల 13న భారత రాష్ట్రాల ప్రతినిధులతో అబుదాబిలో యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం,ప్రవాస బారతీయ వ్యవహార
మంత్రిత్వశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు.
ఇందులో...
Labels:
International News
Subscribe to:
Posts (Atom)