Thursday, April 17, 2025

Radio LIVE


Breaking News

Monday, 24 November 2014

డిండి ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వొద్దు



తెలంగాణా సీఎం కేసీఆర్ ను శాసనసభ ఛాంబర్ లో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. డిండి ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వవదని ఈ సందర్భంగా వారు కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎత్తును పెంచితే పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు తెలిపారు    

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates